7
Monday
April, 2025

A News 365Times Venture

Vizag: ప్రేమించిన వ్యక్తి మరొకరితో పెళ్లి.. 14 వాహనాలను దగ్ధం చేసిన యువతి!

Date:

Vizag: విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మరొకరిని వివాహం చేసుకున్నాడని కోపంతో రగిలిపోయిన యువతి.. ఆ కోపంతో అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసిన 14 వాహనాలను దగ్ధం చేసింది. ఈఘటన విశాఖలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే, మూడేళ్ల నుంచి ఓ యువకుడిని ప్రేమిస్తున్న యువతి.. రెండేళ్ల క్రితం మరో ఆమెను పెళ్లి చేసుకున్న ప్రియుడు.. కోపంతో అతడి బైక్ కు నిప్పంటించిన యువతి.. ఆ బైకును ఆనుకొని ఉన్న మిగతా బైకులు సైతం పూర్తిగా దగ్ధం అయ్యాయి.

Read Also: Nagarkurnool: దారుణం.. దైవ దర్శనానికి వచ్చిన యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం..

ఇక, అపార్ట్మెంట్ వాసులు ముందుగా ఆకతాయిల పనిగా భావించినప్పటికీ. సీసీటీవీ విజువల్స్ పరిశీలించగా యువతి ఈ 14 వాహనాలను దగ్దం చేసినట్లు తేలింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోని దిగిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, అసలు విషయం చెప్పడంతో నిందితురాలని రిమాండ్ కు తరలించారు పోలీసులు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಬಿಜೆಪಿಗೆ ಪ್ರತಿಭಟನೆ ಮಾಢುವ ನೈತಿಕತೆ ಇಲ್ಲ- ಸಚಿವ ಭೈರತಿ ಸುರೇಶ್

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,5,2025 (www.justkannada.in):  ಬೆಲೆ ಏರಿಕೆ ವಿರೋಧಿಸಿ  ಬಿಜೆಪಿ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಸಿದ...

ഉത്തര്‍പ്രദേശില്‍ ഈദ് ദിനത്തില്‍ ഫലസ്തീന്‍ പതാക വീശിയെന്നാരോപിച്ച് യുവാവിനെ ജോലിയില്‍ നിന്നും പിരിച്ച് വിട്ട് അധികൃതര്‍

ലഖ്‌നൗ: ഉത്തര്‍പ്രദേശില്‍ ഈദ് ദിനത്തില്‍ ഫലസ്തീന്‍  പതാക വിശീയതിന് വൈദ്യുതി വകുപ്പ്...

Harish Rao : రాష్ట్ర వృద్ధికి ఆపద తెచ్చిన తొందరపాటు నిర్ణయాలు

Harish Rao : తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్లలో సాధించిన అభివృద్ధిని...