26
Wednesday
March, 2025

A News 365Times Venture

AP Govt: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు..

Date:

AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక, ఉద్యోగుల బకాయిల చెల్లింపులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే, ఉద్యోగులకు 6,200 కోట్ల రూపాయలు చెల్లించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రేపు సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఎఐ కింద రూ. 6,200 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేయనుంది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఉద్యోగులకు అండగా ఉన్నామన్న ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఉద్యోగుల వివిధ బకాయిల కింద 1,033 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Minister Komatireddy: ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. కేసీఆరే కాదు, ఎవరు సలహాలిచ్చిన స్వీకరిస్తాం..

Minister Komatireddy: అసెంబ్లీలో రోడ్లు భవనాల శాఖ పద్దులను ప్రవేశ పెట్టిన...

ഷെരീഫ് ഉസ്താദുമാരുടെ മണ്ണാണ് കേരളം; ഷെരീഫിനെപ്പോലൊരു ജ്യേഷ്ഠസഹോദരനെ സമ്പാദിച്ചതാണ് വിഘ്‌നേഷിന്റെ ഏറ്റവും വലിയ വിജയം

”അച്ഛനമ്മമാരുടെ ഏക മകനാണ് വിഘ്‌നേഷ്. ഒരുപാട് വാത്സല്യം കൊടുത്തിട്ടാണ് അവര്‍ വിഘ്‌നേഷിനെ...

Amit Shah: 2026 இல் தமிழகத்தில் NDA ஆட்சியமைக்கும் – எடப்பாடியின் சந்திப்பும் அமித்ஷாவின் பதிவும்

அதிமுகவின் பொதுச்செயலாளரான எடப்பாடி உட்பட அக்கட்சியின் முக்கியத் தலைவர்கள் சிலர் மத்திய...

Off The Record : డైలమాలో బీఆర్ఎస్ నేతలు..సిల్వర్ జూబ్లీ బహిరంగ సభపై గందరగోళం

ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడమంటే బీఆర్‌ఎస్‌కు మంచి నీళ్ళ ప్రాయం....