15
Saturday
March, 2025

A News 365Times Venture

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు..

Date:

Vallabhaneni Vamsi: కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సుమారు 8 గంటల పాటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నించారు. కాగా, ఇప్పటికే జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు పూర్తి కావడంతో.. విజయవాడలోని నాల్గవ అదనపు న్యాయమూర్తి ముందు వంశీని పోలీసులు ప్రవేశ పెట్టారు. వల్లభనేని వంశీతో పాటు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఏ7గా ఉన్న ఎలినేని వెంకట శివరామకృష్ణ, ఏ8 నిమ్మ లక్ష్మీపతి అనే ఇద్దరు నిందితులను కూడా ఉన్నారు. ఇప్పటికే కోర్టులోనే వంశీ తరపు న్యాయవాదులు కూడా ఉన్నారు.

Read Also: Minister Sandhya Rani: మంత్రి సంధ్యారాణి గన్మెన్ బ్యాగ్ మిస్సింగ్.. 30 రౌండ్స్ కలిగిన గన్ మ్యాగజైన్‌

అయితే, వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపర్చగా ఆయన సతీమణి పంకజశ్రీ కూడా వచ్చారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో మొత్తం మొత్తం 8 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో, ఏ1 వంశీ సహా ఏ7, ఏ8 లు ఇవాళ అరెస్టు కాగా.. ఏ2 కొమ్మా కోట్లు, ఏ3 భీమవరపు రామకృష్ణ, ఏ4 గంటా వీర్రాజుగా గుర్తించి.. వారిపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഫലസ്തീന്‍ അനുകൂല വിദ്യാര്‍ത്ഥി മഹ്‌മൂദ് ഖലീലിനെ മോചിപ്പിക്കണം; ട്രംപ് ടവറില്‍ പ്രതിഷേധിച്ച് ജൂത സംഘടന

ന്യൂയോര്‍ക്ക്: കൊളംബിയ സര്‍വകലാശയില്‍ ഫലസ്തീന്‍ അനുകൂല പ്രക്ഷോഭങ്ങള്‍ക്ക് നേതൃത്വം കൊടുത്ത മഹ്‌മൂദ്...

Pawan Kalyan: `ஏன் தமிழ் படங்கள் இந்தியில் டப் செய்கிறார்கள்?' – சர்ச்சையைக் கிளப்பும் பவன் கல்யாண்

தமிழகத்தில் தற்போது பரபரப்பாக பேசப்பட்டுக் கொண்டிருக்கும் இந்தி திணிப்பு விவகாரம் குறித்து...

Trump: ఉక్రేనియన్ సైనికుల ప్రాణాలను కాపాడమని విజ్ఞప్తి చేసిన ట్రంప్.. పుతిన్ ఏమన్నారంటే?

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న పరస్పర దాడులు రెండో ప్రపంచ యుద్ధాన్ని...

ರಾಜ್ಯದಲ್ಲಿ ಹೂಡಿಕೆಗೆ ನೆದರ್ಲೆಂಡ್ಸ್‌ ಆಸಕ್ತಿ: ಸಚಿವ ಎಂ.ಬಿ.ಪಾಟೀಲ್ ಭೇಟಿ ಮಾಡಿದ ಕಾನ್ಸುಲ್ ಜನರಲ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,13,2025 (www.justkannada.in): ರಾಜ್ಯದ ವಿವಿಧ ಕೈಗಾರಿಕಾ ಮತ್ತು ಆರ್ &...